ఈ శరీరం తో వచ్చిన బంధాలు,
మనస్సు తో తెచ్చుకున్న అనుబంధాలు,
అన్ని తొలిగిన క్షణం ,ఒకే ఒక్క బంధం మిగిలి ఉంటుంది అది భగవంతుడి తో....
అందుకే మన మనస్సు భక్తీ తో ఉన్నప్పుడు ,
మనకు వీలయినప్పుడు,
సమయాన్ని వృధా చెయ్యకుండా ,
సద్వినియోగం చేసుకొని భగవత్ చింతన చేస్తే .. జీవితం సన్మార్గం లో వెళ్తుంది......
ఓం నమః శివాయ....
No comments:
Post a Comment