Friday, July 17, 2020

శివోహం

శరీరమనే క్షేత్రంలో మంచిపనులను విత్తనములుగా చల్లి, భగవన్నామస్మరణమనే నాగలితో
నీ హృదయమే రైతై దున్నినట్లయితే
నీ అంతఃకరణలోనే భగవంతుడు ఉదయిస్తాడు.

No comments:

Post a Comment

  బాహ్యంలో నా నేను ఊరేగుతూ... అంతరంలో నా నేను కు దూరమై... ఎటూ చేరలేని అవస్థలు, తీరని బాధలు... నన్ను ఓ దరికి చేర్చవా పరమేశ్వరా.. మహాదేవా శంభో...