Tuesday, September 15, 2020

శివోహం

ఈ శరీరం తో వచ్చిన బంధాలు,
మనస్సు తో  తెచ్చుకున్న అనుబంధాలు, 
అన్ని తొలిగిన క్షణం ,ఒకే ఒక్క బంధం మిగిలి ఉంటుంది అది  భగవంతుడి తో....
అందుకే మన మనస్సు భక్తీ తో ఉన్నప్పుడు , 
మనకు వీలయినప్పుడు, 
సమయాన్ని  వృధా చెయ్యకుండా ,
సద్వినియోగం చేసుకొని భగవత్ చింతన చేస్తే .. జీవితం సన్మార్గం లో వెళ్తుంది......

ఓం శ్రీ స్వామియే శరణం అయ్యప్ప
ఓం నమః శివాయ....

No comments:

Post a Comment

  బాహ్యంలో నా నేను ఊరేగుతూ... అంతరంలో నా నేను కు దూరమై... ఎటూ చేరలేని అవస్థలు, తీరని బాధలు... నన్ను ఓ దరికి చేర్చవా పరమేశ్వరా.. మహాదేవా శంభో...