భగవంతుడు గుణరహితుడు, దయామయుడు...
పసిబిడ్డ ఏడుపుకు తల్లి ఏవిధముగా తల్లడిల్లి పోతుందో అదేవిధముగా కలియుగాన్ని భక్తులను రక్షించుటకు పార్వతీ పరమేశ్వరులు తల్లడిల్లి పొతూ ఉంటారు...
శివుణ్ణి తలిచిన వారిని ఆదుకొని ఆనందాన్ని ప్రసాధిస్తారు...
శంభో ! నీ ధర్మకాటా లో నా పాపపుణ్యాలు కాస్త అటూ ఇటూ అయినా నన్ను వదిలేయకు తండ్రీ... మహాదేవా శంభో శరణు
శివా!విశ్వంలో నేను నీ ప్రతిరూపంగాను నీటిలోన నీవు నా ప్రతి బింబంగాను తెలియవచ్చేము బింబ ప్రతిబింబాలై మహేశా . . . . . శరణు .
No comments:
Post a Comment