Wednesday, October 6, 2021

శివోహం

మంచు కొండలపై నుండు మహేశ్వరీ
కలియుగంబున మానవులను కల్పతరువై ఉండి శ్రీగిరి శిఖరమందున విభవమై వెలిసిన సర్వేశ్వరి...
శుభములు చేకూర్చు సౌభాగ్య దాయిని...
సువాసిని పూజ్య సూహాసిని...
బ్రహ్మాండ ములకెల్ల నీవే అండా...
అమ్మ నీ దయ ఉంటే అన్ని ఉన్నట్టే...

ఓం శ్రీమాత్రే నమః.

No comments:

Post a Comment

  బాహ్యంలో నా నేను ఊరేగుతూ... అంతరంలో నా నేను కు దూరమై... ఎటూ చేరలేని అవస్థలు, తీరని బాధలు... నన్ను ఓ దరికి చేర్చవా పరమేశ్వరా.. మహాదేవా శంభో...