Friday, June 24, 2022

శివోహం

మాయలో పడి భ్రాంతి చెంది
 దేహాత్మ భావనతో దేహెంద్రియ మనోబుద్దుల స్థాయిలోనే ఉంటే ఎదుటివారిలో వికారాలే గోచరిస్తాయి.

అదే ఆత్మ సాక్షత్కారాన్ని పొంది ఆత్మభావనతో  ఉంటే ఎదుటివారిలో, అంతటా ఆత్మ ఒక్కటే గోచరిస్తుంది.

ఓం నమః శివాయ.

No comments:

Post a Comment

  బాహ్యంలో నా నేను ఊరేగుతూ... అంతరంలో నా నేను కు దూరమై... ఎటూ చేరలేని అవస్థలు, తీరని బాధలు... నన్ను ఓ దరికి చేర్చవా పరమేశ్వరా.. మహాదేవా శంభో...