మాయలో పడి భ్రాంతి చెంది
దేహాత్మ భావనతో దేహెంద్రియ మనోబుద్దుల స్థాయిలోనే ఉంటే ఎదుటివారిలో వికారాలే గోచరిస్తాయి.
అదే ఆత్మ సాక్షత్కారాన్ని పొంది ఆత్మభావనతో ఉంటే ఎదుటివారిలో, అంతటా ఆత్మ ఒక్కటే గోచరిస్తుంది.
శంభో ! నీ ధర్మకాటా లో నా పాపపుణ్యాలు కాస్త అటూ ఇటూ అయినా నన్ను వదిలేయకు తండ్రీ... మహాదేవా శంభో శరణు
కాలం తో కలిసి... నీవు ఆడిస్తుంటే... బరువెక్కుతున్న కనురెప్పలు... మనసు విశ్రాంతి కోరుతుంది శివయ్య. శివ నీ దయ.
No comments:
Post a Comment