అంతరాత్మ ఎల్లప్పుడూ దేదీప్యమానంగా ప్రకాశిస్తోంది...
దాని నుండి తొలగిపోయి ఈ ఐహికమైన మాంసం, ఎముకలతో కూడిన పంజరం వైపు తమ దృష్టిని మరల్చి, మానవులు 'నేను', 'నేను', 'నేను' అని అంటున్నారు...
బలహీనత లన్నింటికి ఇదే మూలం...
శంభో ! నీ ధర్మకాటా లో నా పాపపుణ్యాలు కాస్త అటూ ఇటూ అయినా నన్ను వదిలేయకు తండ్రీ... మహాదేవా శంభో శరణు
బాహ్యంలో నా నేను ఊరేగుతూ... అంతరంలో నా నేను కు దూరమై... ఎటూ చేరలేని అవస్థలు, తీరని బాధలు... నన్ను ఓ దరికి చేర్చవా పరమేశ్వరా.. మహాదేవా శంభో...
No comments:
Post a Comment