ఎవరైతే అచంచల భక్తి, విశ్వాసములతో గురుపాదములను శరణు వేడుతారో వారి మంచి చెడ్డలన్నీ గురువు చూసుకుంటారు.
దేహం గురించి ఆ దేహములో ఉండే ఆత్మ గురించి ,ఆత్మలో ఉండే పరమాత్మ గురించి ఎవరి వల్ల తెలుసుకుంటామో ముందు అతనికి నమస్కరించాలి.
శంభో ! నీ ధర్మకాటా లో నా పాపపుణ్యాలు కాస్త అటూ ఇటూ అయినా నన్ను వదిలేయకు తండ్రీ... మహాదేవా శంభో శరణు
శివా!విశ్వంలో నేను నీ ప్రతిరూపంగాను నీటిలోన నీవు నా ప్రతి బింబంగాను తెలియవచ్చేము బింబ ప్రతిబింబాలై మహేశా . . . . . శరణు .
No comments:
Post a Comment