భగవంతుని తో ,దైవంతో ,పరమాత్మ తో , పూర్ణాత్మతో వేరుపడి, అనేక ఉపాదులలో జీవించి, చివరకు మానవ జన్మ తీసుకున్నాము. ఈ జ్జన్మలో మనం జీవిస్తూ , ఆనందంగా ఉంటూ, అనుభవాన్ని పొండుతూ ,పరమాత్మ లో ఐక్యం పొందడం ఈ ఆత్మ తత్వం.
ఓం శివోహం... సర్వం శివమయం.
శంభో ! నీ ధర్మకాటా లో నా పాపపుణ్యాలు కాస్త అటూ ఇటూ అయినా నన్ను వదిలేయకు తండ్రీ... మహాదేవా శంభో శరణు
శివా!విశ్వంలో నేను నీ ప్రతిరూపంగాను నీటిలోన నీవు నా ప్రతి బింబంగాను తెలియవచ్చేము బింబ ప్రతిబింబాలై మహేశా . . . . . శరణు .
No comments:
Post a Comment