మనం భగవంతుడిని విశ్వసించినా...
ప్రార్థన చేస్తూ ఉన్నా మనలో ఉన్న అంధత్వం ఏదో ఒక మూల ఎప్పుడూ ఉంటూనే ఉంటుంది..
కానీ అదే భగవంతుడు మన వైపు ఒక్కసారి చూడడం మొదలు పెడితే మనలో ఎన్నో అద్భుతాలు చోటుచేసుకుంటాయి...
అందుకు చేయవలసినది ఒకటి నామ స్మరణ రెండవది శరీరము వేరు, ఆత్మ వేరు అని తెలుసుకోని జ్ఞాన స్థితి కలిగి ఉండటం.
ఓం శివోహం... సర్వం శివమయం.
No comments:
Post a Comment