ఏ ప్రాణులు తమ మనస్సు,బుద్ధి,
అంతరాత్మతో భగవంతుని శరణు వేడుతారో,
ఎవరు లౌకిక మోహాలను అన్నిటినీ విడిచి
పరమేశ్వరుని తన సొంతం అనుకుంటారో,
వారు అన్ని కర్మల నుండి
విముక్తులై మోక్షాన్ని పొందుతారు.
ఓం నమః శివాయ
ఓం శివోహం... సర్వం శివమయం
శంభో ! నీ ధర్మకాటా లో నా పాపపుణ్యాలు కాస్త అటూ ఇటూ అయినా నన్ను వదిలేయకు తండ్రీ... మహాదేవా శంభో శరణు
లంగా ఓణీ వేసుకున్న అచ్చ తెలుగమ్మాయి... కాటుక సొగసుల మాటున కలువల్లాంటి తన కళ్ళు... దోరతనం పూసుకున్న దొండపండు లాంటి తన పెదాలు... చక్కిలి గిం...
No comments:
Post a Comment