Thursday, October 10, 2024

ఓం శివాయ

 తికి ఉన్నన్నాళ్ళు పచ్చిగా

కాలిన జీవుడు, పోయాక
లోనున్న పాపాల తడి తగలడి
మేను మానులు కలిసి
పరమేశుని సన్నిధిలో
పునీతమై సువాసనల
సుగంధమై శివుని నుదుట
విభూదిగా మారడం విశేషమే
ఛీ ఛీ అనుకోకపోతే భువిపై
పాతుకుపోయి జనానికి
బరువవుతావని ఆ ఛీదరింపు
ఎన్ని జన్మలెత్తినా అర్థం
చేసుకోకపోతే ఎలా
మానవా! ఇది నిరంతర
ప్రక్రియ,. పరమేశుని దయ
ఓం శివాయ నమః శివాయ

No comments:

Post a Comment

  బాహ్యంలో నా నేను ఊరేగుతూ... అంతరంలో నా నేను కు దూరమై... ఎటూ చేరలేని అవస్థలు, తీరని బాధలు... నన్ను ఓ దరికి చేర్చవా పరమేశ్వరా.. మహాదేవా శంభో...