మోక్ష ప్రాప్తికై జీవుడు చాలా కష్టపడాలి...
గట్టి ప్రయత్నం చేయాలి...
చింతల వలయం నుండే బయటకు రావాలి...
మాలిన్యం తొలిగించి నిర్మల మైన మనస్సుతో
పరమేశ్వరుదీని హృదయం లో స్మరిస్తే మోక్షమే...
శంభో ! నీ ధర్మకాటా లో నా పాపపుణ్యాలు కాస్త అటూ ఇటూ అయినా నన్ను వదిలేయకు తండ్రీ... మహాదేవా శంభో శరణు
బాహ్యంలో నా నేను ఊరేగుతూ... అంతరంలో నా నేను కు దూరమై... ఎటూ చేరలేని అవస్థలు, తీరని బాధలు... నన్ను ఓ దరికి చేర్చవా పరమేశ్వరా.. మహాదేవా శంభో...
No comments:
Post a Comment