భయమును సృష్టించేవారు, తీసేసే వారు పరమాత్మే. కనుక మనమెప్పుడు పరమాత్మని ప్రసన్న వదనంతో వున్న మూర్తియై కనపడమని కోరుకోవాలిట. కష్టము కలిగించే వాడు పరమాత్మే, కష్టాన్ని తీసేసే వాడు పరమాత్మే. కష్ట కాలములో తనని మర్చిపోయేటట్టు చేసేది పరమాత్మే. మనస్సులో పరమాత్ముని పాదములు వదలకుండా పట్టుకుని, నన్ను మన్నించి నీ త్రోవలో నన్ను పెట్టుకో అని మనః స్ఫూర్తిగా ప్రార్దించినట్లైతే, అయన సంతోషించి, మనకు కలిగిన గాయాన్ని మాన్పించి యధా మార్గంలో పెడతారు.
శంభో ! నీ ధర్మకాటా లో నా పాపపుణ్యాలు కాస్త అటూ ఇటూ అయినా నన్ను వదిలేయకు తండ్రీ... మహాదేవా శంభో శరణు
Friday, May 28, 2021
Subscribe to:
Post Comments (Atom)
బాహ్యంలో నా నేను ఊరేగుతూ... అంతరంలో నా నేను కు దూరమై... ఎటూ చేరలేని అవస్థలు, తీరని బాధలు... నన్ను ఓ దరికి చేర్చవా పరమేశ్వరా.. మహాదేవా శంభో...
-
https://whatsapp.com/channel/0029Va9CNhj2phHQFeKqhY0u పరమేశ్వరి అఖిలాండేశ్వరి ఆది పరాశక్తి శ్రీ భువనేశ్వరి రాజ రాజేశ్వరి అజ్ఞాన అంధ వినాశ ...
-
https://whatsapp.com/channel/0029Va9CNhj2phHQFeKqhY0u హనుమా! నీ రూపే వేరు భక్తికి పరాకాష్ట నీ నడక రాముడు లేని చోట నీవుండవు శ్రీరామ నామము జపి...
-
మిమ్మల్ని మీరు నిరంతరం సానుకూల స్థితిలో ఉంచుకోండి మరియు మీ మనస్సును దేవుని ఆలోచనలతో నింపండి... మీరు చీకటి గదిని కాంతివంతం చేయాలనుకున్నప్పుడు...
No comments:
Post a Comment