Tuesday, December 21, 2021

శివోహం

ఈశ్వరుడు అందరిలోనూ సమముగానే ఉన్నాడుగాని, ఈశ్వరునియందు అందరును సమానముగా ఉండుటలేదు. అందుచేతనే ఒకరు భక్తుడుగాను, మరియొకరు బద్ధుడుగాను ఉండుట జరుగుచున్నది.

రామకృష్ణ పరమహంస

No comments:

Post a Comment

  బాహ్యంలో నా నేను ఊరేగుతూ... అంతరంలో నా నేను కు దూరమై... ఎటూ చేరలేని అవస్థలు, తీరని బాధలు... నన్ను ఓ దరికి చేర్చవా పరమేశ్వరా.. మహాదేవా శంభో...