Wednesday, January 19, 2022

శివోహం

శంభో...
నిండు మనసుతో నిన్ను అభిషేకించ పంచపాత్రడు జలములో ఉద్దరిణెతో పంచాక్షరీ మంత్ర స్మరణమున శిరముపై ధారపోయగానే భక్తుని నోట నీ మాట విని పరుగున వస్తవు అంట కదా...
రెండు ధారల అభిషేకాలు కన్నా భక్తుల పంచాక్షరీ అభిషేకాలకే పులకరించేవు కదా...

మహదేవా శంభో శరణు.

No comments:

Post a Comment

ప్రసన్న వదనం

 లంగా ఓణీ  వేసుకున్న అచ్చ తెలుగమ్మాయి... కాటుక సొగసుల మాటున కలువల్లాంటి తన కళ్ళు... దోరతనం పూసుకున్న దొండపండు లాంటి తన పెదాలు... చక్కిలి గిం...