Wednesday, January 19, 2022

శివోహం

శంభో...
నిండు మనసుతో నిన్ను అభిషేకించ పంచపాత్రడు జలములో ఉద్దరిణెతో పంచాక్షరీ మంత్ర స్మరణమున శిరముపై ధారపోయగానే భక్తుని నోట నీ మాట విని పరుగున వస్తవు అంట కదా...
రెండు ధారల అభిషేకాలు కన్నా భక్తుల పంచాక్షరీ అభిషేకాలకే పులకరించేవు కదా...

మహదేవా శంభో శరణు.

No comments:

Post a Comment

శివోహం

కాలం తో కలిసి... నీవు ఆడిస్తుంటే... బరువెక్కుతున్న కనురెప్పలు... మనసు విశ్రాంతి కోరుతుంది శివయ్య. శివ నీ దయ.