Monday, February 14, 2022

శివోహం

నా మది నిన్ను స్వామి స్వామీ......
అని పిలువగా పల్కకుంటివి ఏమయ్యా.....

పాపాత్మడున నేను........?

నువ్వు పలికితే కదా స్వామి నేను తెలుసుకునేది.....

అయిన గతజన్మలో నేను పాపాత్ముడనే ఐతే.....

పాపికి మరుజన్మనిచ్చిన నీదే కద లోపము......

అంచేత ఒక్కసారి పలకవయ్యా శంకరా.....

మహాదేవా శంభో శరణు........

No comments:

Post a Comment

ప్రసన్న వదనం

 లంగా ఓణీ  వేసుకున్న అచ్చ తెలుగమ్మాయి... కాటుక సొగసుల మాటున కలువల్లాంటి తన కళ్ళు... దోరతనం పూసుకున్న దొండపండు లాంటి తన పెదాలు... చక్కిలి గిం...