Wednesday, June 28, 2023

జై శ్రీమన్నారాయణ

భగవంతుని శరణాగతి పొందినవాడు సదా నిశ్చింతగా ఉంటాడు. ఎందుకంటే మనసు, బుద్ధి అన్నీ ఆయనకే ఆర్పిస్తాడు. నిర్భయంగా ఉంటాడు. మృత్యువుకు భయపడడు. భగవంతుని చరణాలు వీడడు. అతనికి శోకమనేది తెలియదు. జరిపించేది భగవంతుడు కనుక ఫలితం నాది కాదు భగవంతునిదే అని భావించడం వల్ల శోకమనేది దరి చేరదు. భగవంతుని శరణు వేడడం వల్ల్ల మనలో గూడు కట్టుకుని ఉన్న సంశయాలన్ని పటాపంచలవుతాయి. ముక్తి అనే ఒకటే భావన మిగిలిపోతుంది. సందేహాలు దూరమవుతాయి. శరణాగతుడైన భక్తుడు ఎప్పుడూ పరీక్షలకు గురవడు. భగవంతునికితనను తాను దత్తం చేసు కున్న తరువాత భక్తుణ్ని పరీక్షించేందుకు వారి వద్ద తమకంటూ ఏమీ ఉండదు. కనుక ముముక్షువు అయినవాడు శరణాగతి భక్తినే ఆశ్రయిస్తాడు.

జై శ్రీమన్నారాయణ.

No comments:

Post a Comment

  బాహ్యంలో నా నేను ఊరేగుతూ... అంతరంలో నా నేను కు దూరమై... ఎటూ చేరలేని అవస్థలు, తీరని బాధలు... నన్ను ఓ దరికి చేర్చవా పరమేశ్వరా.. మహాదేవా శంభో...