భగవంతుని శరణాగతి పొందినవాడు సదా నిశ్చింతగా ఉంటాడు. ఎందుకంటే మనసు, బుద్ధి అన్నీ ఆయనకే ఆర్పిస్తాడు. నిర్భయంగా ఉంటాడు. మృత్యువుకు భయపడడు. భగవంతుని చరణాలు వీడడు. అతనికి శోకమనేది తెలియదు. జరిపించేది భగవంతుడు కనుక ఫలితం నాది కాదు భగవంతునిదే అని భావించడం వల్ల శోకమనేది దరి చేరదు. భగవంతుని శరణు వేడడం వల్ల్ల మనలో గూడు కట్టుకుని ఉన్న సంశయాలన్ని పటాపంచలవుతాయి. ముక్తి అనే ఒకటే భావన మిగిలిపోతుంది. సందేహాలు దూరమవుతాయి. శరణాగతుడైన భక్తుడు ఎప్పుడూ పరీక్షలకు గురవడు. భగవంతునికితనను తాను దత్తం చేసు కున్న తరువాత భక్తుణ్ని పరీక్షించేందుకు వారి వద్ద తమకంటూ ఏమీ ఉండదు. కనుక ముముక్షువు అయినవాడు శరణాగతి భక్తినే ఆశ్రయిస్తాడు.
శంభో ! నీ ధర్మకాటా లో నా పాపపుణ్యాలు కాస్త అటూ ఇటూ అయినా నన్ను వదిలేయకు తండ్రీ... మహాదేవా శంభో శరణు
Subscribe to:
Post Comments (Atom)
బాహ్యంలో నా నేను ఊరేగుతూ... అంతరంలో నా నేను కు దూరమై... ఎటూ చేరలేని అవస్థలు, తీరని బాధలు... నన్ను ఓ దరికి చేర్చవా పరమేశ్వరా.. మహాదేవా శంభో...
-
https://whatsapp.com/channel/0029Va9CNhj2phHQFeKqhY0u పరమేశ్వరి అఖిలాండేశ్వరి ఆది పరాశక్తి శ్రీ భువనేశ్వరి రాజ రాజేశ్వరి అజ్ఞాన అంధ వినాశ ...
-
https://whatsapp.com/channel/0029Va9CNhj2phHQFeKqhY0u హనుమా! నీ రూపే వేరు భక్తికి పరాకాష్ట నీ నడక రాముడు లేని చోట నీవుండవు శ్రీరామ నామము జపి...
-
మిమ్మల్ని మీరు నిరంతరం సానుకూల స్థితిలో ఉంచుకోండి మరియు మీ మనస్సును దేవుని ఆలోచనలతో నింపండి... మీరు చీకటి గదిని కాంతివంతం చేయాలనుకున్నప్పుడు...
No comments:
Post a Comment