Tuesday, January 30, 2024

శివోహం

భగవంతుడు
గుణరహితుడు
దయామయుడు
పసిబిడ్డ ఏడుపుకు తల్లి ఏవిధముగా తల్లడిల్లి పోతుందో... అదేవిధముగా కలియుగాన్ని భక్తులను రక్షించుటకు పార్వతీ పరమేశ్వరులు తల్లడిల్లి పొతూ ఉంటారు...
నిత్యం శివపార్వతులకు ప్రార్ధన చేసినవారిని ఆదుకొని ఆనందాన్ని ప్రసాదిస్తారు.

ఓం శివోహం... సర్వం శివమయం.

No comments:

Post a Comment

  బాహ్యంలో నా నేను ఊరేగుతూ... అంతరంలో నా నేను కు దూరమై... ఎటూ చేరలేని అవస్థలు, తీరని బాధలు... నన్ను ఓ దరికి చేర్చవా పరమేశ్వరా.. మహాదేవా శంభో...