Sunday, March 28, 2021

శివోహం

నిను నమ్మిన వారికెన్నడు నాశము లేదని...
గట్టి మనసుతోనే అడిగా అంతరాత్మ లో....
నాకు‌ నీవు గాక మరెవ్వరున్నారు ప్రభూ....
నా మనసునెరిగిన నీకే నా మీద దయలేకపోతే వేరెవ్వరు నా మొరాలిస్తారు తండ్రీ...
మహాదేవా శంభో శరణు...

No comments:

Post a Comment

  బాహ్యంలో నా నేను ఊరేగుతూ... అంతరంలో నా నేను కు దూరమై... ఎటూ చేరలేని అవస్థలు, తీరని బాధలు... నన్ను ఓ దరికి చేర్చవా పరమేశ్వరా.. మహాదేవా శంభో...